News
- పుట్టినరోజు వేడుకలకు పిలిచి బాలుడికి చిత్రహింసలుఉత్తరప్రదేశ్ లో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఈనెల 20న పుట్టినరోజు పార్టీ అని పిలిచి కొందరు వ్యక్తులు ఓ బాలుడి దుస్తులు విప్పి చితకబాదారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులు పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా పోలీసులు… Read more: పుట్టినరోజు వేడుకలకు పిలిచి బాలుడికి చిత్రహింసలు
- రామేశ్వరం తీరంలో రహస్య కెమెరా కలకలంతమిళనాడులోని రామేశ్వరంలో ఓ భక్తురాలికి చేదు అనుభవం ఎదురైంది. పుదుకోట్టెకి చెందిన మహిళ కుటుంబసమేతంగా రామేశ్వరం దేవాలయానికి వెళ్లారు. అగ్నితీర్థం వద్ద సముద్రస్నానం చేసి… దుస్తులు మార్చుకోవడానికి ఓ ప్రైవేటు సంస్థ ఏర్పాటుచేసిన గదిలోకి వెళ్లారు. అయితే… Read more: రామేశ్వరం తీరంలో రహస్య కెమెరా కలకలం
- కేరళలో అణువిద్యుత్ కేంద్రం !కేరళలో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు చేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. కేంద్ర ప్రభుత్వం అణువిద్యుత్ ను మంజూరుచేసే ఆలోచనకు సిద్ధంగా ఉందని.. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం భూమిని సమకూరిస్తే న్యూక్లియర్ పవర్ ప్లాంట్… Read more: కేరళలో అణువిద్యుత్ కేంద్రం !
- TG : జర్నలిస్ట్ ల అక్రిడేషన్ గడువు పొడిగింపురాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడేషన్(గుర్తింపు కార్డు) గడువును మరో 3 నెలల పాటు పొడిగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హరీశ్ ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్ 31తో అక్రిడేషన్ కార్డుల గడువు… Read more: TG : జర్నలిస్ట్ ల అక్రిడేషన్ గడువు పొడిగింపు
- త్రిపురలో ఐదుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్భారత్ లోకి అక్రమంగా ప్రవేశించిన ఐదుగురు బంగ్లాదేశీయులను త్రిపుర వద్ద BSF అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో వారిని అరెస్టు చేశామని ఇన్స్పెక్టర్ పరితోష్ దాస్ తెలిపారు. వీరంతా బంగ్లాదేశ్ లోని చపాయ్ నవాబ్ గంజ్… Read more: త్రిపురలో ఐదుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్
- మరి వాటిని బూతు అన్నారా..? ఆ విషయం పై మండిపడ్డ అనసూయ..అందాల భామ అనసూయ గురించి తెలియని ప్రేక్షకులు ఉంటారా.? స్టార్ హీరోయిన్స్ కు కూడా సాధ్యం కానీ క్రేజ్ను బుల్లితెర నుంచే అందుకుంది ఈ బ్యూటీ. జబర్దస్త్ షోతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది అనసూయ. ఈ కామెడీ… Read more: మరి వాటిని బూతు అన్నారా..? ఆ విషయం పై మండిపడ్డ అనసూయ..
- జ్వరం తో ఉన్నప్పుడు నాన్ వెజ్ తినవచ్చా… తినకూడదా…?సాధారణంగా వాతావరణంలో జరిగే మార్పుల కారణంగా కొన్నిసార్లు మనం అనారోగ్యానికి గురి కావలసి వస్తుంది. ఇలా జ్వరం వచ్చినప్పుడు నోరు మొత్తం రుచిని కోల్పోయి ఏదైనా స్పైసీగా తినాలనే కోరిక ప్రతి ఒక్కరిలోనే ఉంటుంది. ఈ తరుణంలోనే… Read more: జ్వరం తో ఉన్నప్పుడు నాన్ వెజ్ తినవచ్చా… తినకూడదా…?
- స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా ఇప్పటికీ బ్రిటిష్ వారి అధీనంలోనే ఉన్న రైల్వే లైన్… మీకు తెలుసా…మనకు స్వాతంత్రం వచ్చి 77 ఏళ్లు అవుతున్నా ఇంకా భారతదేశంలోని రైల్వే స్టేషన్ లో కొన్ని బ్రిటిష్ కంపెనీ ఆధీనంలో ఉన్నాయి. ఇండియన్ రైల్వే చాలాసార్లు ప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేదు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు… Read more: స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా ఇప్పటికీ బ్రిటిష్ వారి అధీనంలోనే ఉన్న రైల్వే లైన్… మీకు తెలుసా…
- RBI గవర్నర్ అరుదైన ఘనతఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అరుదైన ఘనతను సాధించారు. అమెరికాకు చెందిన గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ప్రపంచవ్యాప్త టాప్ సెంట్రల్ బ్యాంకర్ అవార్డును దాస్ వరుసగా రెండో ఏడాది పొందినట్టు ప్రకటించింది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం, ఆర్థికవృద్ధి లక్ష్యాలు,… Read more: RBI గవర్నర్ అరుదైన ఘనత
- పేలిన యూకే రాకెట్ ఇంజిన్అంతరిక్ష రంగంలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న యూకేకు ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తర స్కాట్లాండ్లోని కొత్త స్పేస్పోర్ట్ లో ప్రయోగానికి ముందున్న ట్రయల్స్ లో భాగంగా పరీక్ష చేసే సమయంలో రాకెట్ ఇంజిన్ పేలిపోయింది. ఈ ఘటనలో ఎవరూ… Read more: పేలిన యూకే రాకెట్ ఇంజిన్
- అజ్మేర్ సెక్స్ స్కామ్ కేసు.. మరో ఆరుగురికి జీవిత ఖైదురాజస్థాన్ లోని అజ్మేర్లో సెక్స్ స్కామ్ కేసులో పోక్సో న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. 1990 నాటి ఈ కేసులో గతంలో కొందరికి శిక్షలు పడగా.. తాజాగా మరో ఆరుగురు దోషులైన నఫీస్ చిస్తీ, నజీం అలియాస్… Read more: అజ్మేర్ సెక్స్ స్కామ్ కేసు.. మరో ఆరుగురికి జీవిత ఖైదు
- AP : నూతన విద్యుత్ విధానంపై సీఎం సమీక్షసచివాలయంలో నూతన ఇంధన పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ -2024 పేరిట రాష్ట్ర ప్రభుత్వం కొత్త విద్యుత్ విధానాన్ని తీసుకురానుంది. రెన్యూవబుల్ ఎనర్జీలో 2014-19 మధ్య కాలంలో దేశంలో ఏపీ… Read more: AP : నూతన విద్యుత్ విధానంపై సీఎం సమీక్ష
- ఆ రోజు ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే!ప్రస్తుతం టాలీవుడ్లో రీ-రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది. హీరోల జన్మదినం సందర్భంగా వారు నటించిన మూవీలను మరోసారి విడుదల చేస్తున్నారు. అక్టోబర్ 23న ప్రభాస్ జన్మదినం సందర్భంగా ఆయన నటించిన తొలి మూవీ ఈశ్వర్ తో పాటు… Read more: ఆ రోజు ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే!
- లాంచ్ కు సిద్దమవుతున్న మరో బీఎండబ్ల్యూ !ప్రముఖ అడ్వెంచర్ బైక్స్ తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మోటోరాడ్ రెండు నెలల క్రితం దేశీయ విఫణిలో ఆర్ 1300 జీఎస్ లాంచ్ చేసిన తరువాత మరో బైక్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇది అప్డేటెడ్ మిడ్ వెయిట్… Read more: లాంచ్ కు సిద్దమవుతున్న మరో బీఎండబ్ల్యూ !
- రేపు మెగా బర్త్ డే వేడుకలు షురూ!టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆగస్టు 22న పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఇప్పటికే మెగా అభిమానులు సంబరాలు షురూ చేశారు. ఈ క్రమంలో రేపు హైదరాబాద్ లో చిరంజీవి మెగా బర్త్ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం శిల్పకళావేదికలో రేపు… Read more: రేపు మెగా బర్త్ డే వేడుకలు షురూ!
- ఎంపాక్స్ టీకా తయారీపై పనిచేస్తున్నాం: సీరమ్ ఇన్స్టిట్యూట్ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఎంపాక్స్ (మంకీపాక్స్) టీకా తయారీపై పని చేస్తున్నామని సీరమ్ ఇన్స్టిట్యూట్ వెల్లడించింది. ఒక ఏడాదిలో సానుకూల ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే ఎంపాక్స్ పై భారత్ అప్రమత్తమైంది. మంకీపాక్స్ పై పూర్తిస్థాయిలో… Read more: ఎంపాక్స్ టీకా తయారీపై పనిచేస్తున్నాం: సీరమ్ ఇన్స్టిట్యూట్
- కల్తీ మద్యం తాగి ఆస్పత్రిపాలైన 17 మందిఒడిశాలోని గంజాం జిల్లాలో కల్తీ మద్యం తాగి సోమవారం అర్థరాత్రి 17 మంది ఆస్పత్రిలో చేరారు. గంజాం జిల్లాలోని కర్బలువా గ్రామానికి చెందిన సుమారు 20 మంది మౌండ్పూర్ గ్రామం వద్ద నాటు మద్యం సేవించారని, వారిలో… Read more: కల్తీ మద్యం తాగి ఆస్పత్రిపాలైన 17 మంది
- AP : శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలంశ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం సృష్టిస్తోంది. నిన్నరాత్రి నీలం సంజీవరెడ్డి భవన్ దిగువన గేటు ముందు చిరుతపులి నిలుచొని చూస్తున్న దృశ్యాలను కొందరు భక్తులు గమనించారు. భక్తులు కారులో నుండి చూసి భయాందోళనకు గురయ్యారు. కారులోనే కూర్చొని… Read more: AP : శ్రీశైలంలో మరోసారి చిరుత కలకలం
- ఫ్రెషర్లకు రూ.9 లక్షల వార్షిక ప్యాకేజీ?క్యాంపస్ ప్లేస్మెంట్లలో భాగంగా ‘పవర్’ పేరిట కొత్త ప్రోగ్రామ్ ను తీసుకొచ్చేందుకు ఇన్ఫోసిస్ ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. దీనికింద ఎంపికైన వారికి రూ.9 లక్షల వరకు వార్షిక ప్యాకేజీ ఉంటుందని తెలుస్తోంది. సాధారణంగా ఇన్ఫోసిస్ ఫ్రెషర్లకు రూ.3-3.5… Read more: ఫ్రెషర్లకు రూ.9 లక్షల వార్షిక ప్యాకేజీ?
- కాశీ నుంచి అయోధ్యకు… IRCTC అద్భుత ప్యాకేజీIRCTC వారణాసి, అయోధ్యలను సందర్శించేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ ఆరు పగళ్లు, ఐదు రాత్రులు ఉండనుంది. ఈ ప్యాకేజీలో ప్రయాణం సాగించేందుకు రూ.15,750(ఒక్కరు) చెల్లించాల్సి ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీకి ‘రామ్ మందిర్ దర్శన్’… Read more: కాశీ నుంచి అయోధ్యకు… IRCTC అద్భుత ప్యాకేజీ
- అందుకే కస్క్ ఆక్రమణ: జెలెన్ స్కీరష్యాలోని కస్ను తమ సైన్యం ఆక్రమించడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా మున్ముందు తమ దేశంపై దాడులు చేయకుండా నిలువరించేందుకు తాము కసన్ను ఆక్రమించామని తెలిపారు. బఫర్ జోన్ సృష్టించి సుమీ… Read more: అందుకే కస్క్ ఆక్రమణ: జెలెన్ స్కీ
- ప్రపంచ యుద్ధం-II నాటి బాంబు గుర్తింపునార్తర్న్ ఐర్లాండ్ లో రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి బాంబును గుర్తించారు. దీంతో ముందు జాగ్రత్తగా 400 గృహాలను స్థానిక పోలీసులు ఖాళీ చేయించారు. అక్కడి ఆర్మీ దళాలు బాంబును నిర్వీర్యం చేసే పనిలో నిమగ్నమయ్యారు.… Read more: ప్రపంచ యుద్ధం-II నాటి బాంబు గుర్తింపు
- సూడాన్ లో కలరా వ్యాప్తి.. 22 మంది మృతిసూడాన్ లో కలరా ప్రబలి వందలాది మంది ఆసుపత్రి పాలయ్యారని అక్కడి ఆరోగ్య శాఖ మంత్రి హైతం మొహమ్మద్ ఇబ్రహీం వెల్లడించారు. దాదాపు 22మంది మృతి చెందారని తెలిపారు. ఇటీవల వరదలతో సతమతమై ఉన్న ఈ ఆఫ్రికన్… Read more: సూడాన్ లో కలరా వ్యాప్తి.. 22 మంది మృతి
- AP : మత్స్యకారులకు చిక్కిన భారీ టేకు చేపకోనసీమ జిల్లా అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్ కు భారీ టేకు చేప వచ్చింది. కాకినాడకు చెందిన మత్స్యకారులు అంతర్వేది సముద్రతీరంలో చేపల వేటకు వెళ్లగా ఈ భారీ టేకు చేప వలకు చిక్కింది. ధర కుదరక… Read more: AP : మత్స్యకారులకు చిక్కిన భారీ టేకు చేప
- భారత్ లోనూ బంగ్లాదేశ్ తరహా పరిస్థితులు!బంగ్లాదేశ్ లో జరిగిన అల్లర్లు, హింసాత్మక సంఘటనలతో ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాల్సి వచ్చింది. బంగ్లాలో జరిగిన ఆందోళనలను పాకిస్థాన్, చైనాలు తీవ్ర ఘర్షణలుగా మార్చాయని తెలుస్తోంది. ప్రస్తుతం పాక్, చైనా టార్గెట్… Read more: భారత్ లోనూ బంగ్లాదేశ్ తరహా పరిస్థితులు!
- Telangana : పెరిగిన పన్నుల రాబడితెలంగాణ ప్రభుత్వానికి పన్నుల రాబడి పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024-25) మొదటి త్రైమాసికం ఏప్రిల్-జూన్ వరకూ పన్నుల రూపంలో రూ.34,609.50 కోట్ల ఆదాయం సమకూరింది. గతేడాది (2023-24) ఇదే త్రైమాసికంతో పోలిస్తే అదనంగా రూ.2,884.50 కోట్ల ఆదాయం… Read more: Telangana : పెరిగిన పన్నుల రాబడి
- HYD : గృహజ్యోతికి మళ్లీ దరఖాస్తుల స్వీకరణకు ఆదేశాలు…గృహజ్యోతి పథకం కోసం మళ్లీ దరఖాస్తులు స్వీకరించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. అర్హత ఉన్నప్పటికీ గతంలో దరఖాస్తులు చేయనివారి నుంచి అప్లికేషన్లు తీసుకోవాలని నిర్దేశించారు. ప్రజాభవన్ లో ఇంధనశాఖతో పాటు డిస్కమ్… Read more: HYD : గృహజ్యోతికి మళ్లీ దరఖాస్తుల స్వీకరణకు ఆదేశాలు…
- AP : రేపు నింగిలోకి SSLV-D3 రాకెట్ ప్రయోగం…భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO)మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి శుక్రవారం ఉదయం 9.17 గంటలకు SSLV-D3 రాకెట్ ను ప్రయోగించనుంది. ఈ రాకెట్ ద్వారా… Read more: AP : రేపు నింగిలోకి SSLV-D3 రాకెట్ ప్రయోగం…
- డెంగీ జ్వరం నివారణ కోసం త్వరలోనే దేశీయ టీకా…ప్రమాదకర డెంగీ జ్వరం నివారణ కోసం త్వరలోనే దేశీయ టీకా అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత వైద్య పరిశోధన మండలి (ICMR)తో కలిసి పనసియా బయోటెక్ అభివృద్ధి చేసిన ‘డెంగీఆల్’ మూడో దశ క్లినికల్ ప్రయోగాలు… Read more: డెంగీ జ్వరం నివారణ కోసం త్వరలోనే దేశీయ టీకా…
- నవ భారతాన్ని పోలిన ప్రకృతి స్వరూపంకర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా హిరియూరు తాలూకాలోని వాణి విలాస సాగర విహంగ వీక్షణం.. మహాద్భుతమే. పైనుంచి చూస్తే భారతదేశ పటంలా దర్శనమిస్తుంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ చిత్రాన్ని జలవనరులశాఖ విడుదల చేసింది. మైసూరు రాజు నాల్వడి… Read more: నవ భారతాన్ని పోలిన ప్రకృతి స్వరూపం
- TG : కొత్తగా 2.74లక్షల మందికి రైతు బీమా!ఈనెల 15 నుంచి 2024-25 బీమా సంవత్సరం ప్రారంభం కానుంది. 18-59 ఏళ్ల వయసున్న వారు ఈస్కీమ్కు అర్హులు కాగా, 60ఏళ్లు నిండిన వారిని స్కీమ్ నుంచి తొలగించిన ప్రభుత్వం. మిగతా అర్హులైన 45.13లక్షల మందికి బీమాను… Read more: TG : కొత్తగా 2.74లక్షల మందికి రైతు బీమా!
- LS గ్రూప్ తో సీఎం రేవంత్రెడ్డి బృందం భేటీఫ్యూచర్ స్టేట్ తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి బృందం చేపట్టిన విదేశీ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. అమెరికా పర్యటన ముగించుకుని సౌత్ కొరియాకు వెళ్లారు. ప్రముఖ కంపెనీ LS గ్రూప్ చైర్మన్ కూ జాయన్… Read more: LS గ్రూప్ తో సీఎం రేవంత్రెడ్డి బృందం భేటీ
- రైతుల ఆత్మహత్యలు రెట్టింపయ్యాయి: పవార్రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రధాని మోదీ ఇచ్చిన హామీపై NCP(SP) అధ్యక్షుడు శరద్ పవార్ ధ్వజమెత్తారు. వాస్తవానికి రైతుల ఆత్మహత్యలు రెట్టింపయ్యాయని విమర్శించారు. మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో జరిగిన ఓ ర్యాలీలో శరద్ పవార్ మాట్లాడారు.… Read more: రైతుల ఆత్మహత్యలు రెట్టింపయ్యాయి: పవార్
- TG : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ నిరాశేబీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో మరోసారి నిరాశే ఎదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రతివాదులుగా ఉన్న ఈడీ,… Read more: TG : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ నిరాశే
- TG : హైకోర్టుకు ఐఏఎస్ స్మితా సబర్వాల్ వ్యవహారంరాష్ట్రంలో ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వికలాంగుల కోటాపై ట్విట్టర్ (X)వేదికగా కీలకవ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ వ్యవహారం తెలంగాణ హైకోర్టుకు చేరింది. దివ్యాంగులపై చేసిన వాఖ్యలపై చర్యలు తీసుకోవాలని సామాజికవేత్త వసుంధర పిటిషన్ దాఖలు చేశారు.… Read more: TG : హైకోర్టుకు ఐఏఎస్ స్మితా సబర్వాల్ వ్యవహారం
- మార్స్ పై నివశించనున్న మనుషులు – మస్క్రాబోయే 30 ఏళ్లలో మనుషులు మార్స్ పై ఓ నగరం నిర్మించుకొని అందులో నివసిస్తారని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అన్నారు. క్రూ లేకుండా ల్యాండ్ అవ్వడానికి ఐదేళ్లు, మనుషులు మార్స్ పైకి ల్యాండ్ అయ్యేందుకు పదేళ్లు… Read more: మార్స్ పై నివశించనున్న మనుషులు – మస్క్
- AP : భారీ ప్యాకేజీతో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించిన తెలుగమ్మాయిఅమెరికాలో భారీ ప్యాకేజీతో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించింది ఓ తెలుగమ్మాయి. కడప జిల్లా రైల్వేకోడూరు పట్టణానికి మాచినేని విశ్వేశ్వరనాయుడు, షర్మిల దంపతుల కుమార్తె నిఖిత అమెరికాలోని కార్నెంజ్ మెలాస్ విశ్వవిద్యాలయంలో సీఎస్సీలో మాస్టర్ డిగ్రీ సాధించారు. న్యూజెర్సీలోని… Read more: AP : భారీ ప్యాకేజీతో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించిన తెలుగమ్మాయి