Category: News

రైతుల ఆత్మహత్యలు రెట్టింపయ్యాయి: పవార్

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ప్రధాని మోదీ ఇచ్చిన హామీపై NCP(SP) అధ్యక్షుడు శరద్ పవార్ ధ్వజమెత్తారు. వాస్తవానికి రైతుల ఆత్మహత్యలు రెట్టింపయ్యాయని విమర్శించారు. మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలో జరిగిన ఓ ర్యాలీలో శరద్ పవార్ మాట్లాడారు. బీజేపీ హయాంలో పండించిన…

TG : ఎమ్మెల్సీ కవితకు మళ్లీ నిరాశే

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో మరోసారి నిరాశే ఎదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రతివాదులుగా ఉన్న ఈడీ, సీబీఐకి కోర్టు నోటీసులు…