Category: News

TG : కొత్తగా 2.74లక్షల మందికి రైతు బీమా!

ఈనెల 15 నుంచి 2024-25 బీమా సంవత్సరం ప్రారంభం కానుంది. 18-59 ఏళ్ల వయసున్న వారు ఈస్కీమ్కు అర్హులు కాగా, 60ఏళ్లు నిండిన వారిని స్కీమ్ నుంచి తొలగించిన ప్రభుత్వం. మిగతా అర్హులైన 45.13లక్షల మందికి బీమాను రెన్యువల్ చేయనుంది. ఈనెల…

LS గ్రూప్ తో సీఎం రేవంత్రెడ్డి బృందం భేటీ

ఫ్యూచర్ స్టేట్ తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం రేవంత్ రెడ్డి బృందం చేపట్టిన విదేశీ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. అమెరికా పర్యటన ముగించుకుని సౌత్ కొరియాకు వెళ్లారు. ప్రముఖ కంపెనీ LS గ్రూప్ చైర్మన్ కూ జాయన్ తో రేవంత్, శ్రీధర్…