Category: News

TG : హైకోర్టుకు ఐఏఎస్ స్మితా సబర్వాల్ వ్యవహారం

రాష్ట్రంలో ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వికలాంగుల కోటాపై ట్విట్టర్ (X)వేదికగా కీలకవ్యాఖ్యలు చేశారు. తాజాగా ఈ వ్యవహారం తెలంగాణ హైకోర్టుకు చేరింది. దివ్యాంగులపై చేసిన వాఖ్యలపై చర్యలు తీసుకోవాలని సామాజికవేత్త వసుంధర పిటిషన్ దాఖలు చేశారు. యూపీఎస్సీ చైర్మన్కు ఆదేశాలు…

మార్స్ పై నివశించనున్న మనుషులు – మస్క్

రాబోయే 30 ఏళ్లలో మనుషులు మార్స్ పై ఓ నగరం నిర్మించుకొని అందులో నివసిస్తారని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అన్నారు. క్రూ లేకుండా ల్యాండ్ అవ్వడానికి ఐదేళ్లు, మనుషులు మార్స్ పైకి ల్యాండ్ అయ్యేందుకు పదేళ్లు పట్టొచ్చని, 20 లేదా…